పోలీసుల కార్డాన్ సెర్చ్.. అదుపులో 32మంది


హైదరాబాద్: పాతబస్తీలో సౌత్ జోన్ పోలీసులు కార్డాన్ సెర్చ్ నిర్వహించారు. చార్మినార్ ఏసీపీ అశోక్ చక్రవర్తి ఆధ్వర్యంలో హుస్సేని ఆలం పరిధిలో విస్తృత స్థాయిలో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా మొత్తం 32మంది అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొన్ని బైకులను కూడా స్వాధీనం చేసుకున్నారు.

 

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top