జేబు దొంగకు దేహశుద్ధి


మేడారం(జయశంకర్ భూపల్లపల్లి జిల్లా): మేడారం మినీ జాతరకు వచ్చిన భక్తుల జేబులను కత్తిరించడానికి ప్రయత్నిస్తున్న ఓ వ్యక్తికి భక్తులు దేహశుద్ధి చేశారు. అనంతరం దొంగకు బుద్ధి చెప్పిన తర్వాత పోలీసులకు అప్పగించారు.



దొంగ ఏమీ మాట్లాడకపోవడంతో అతని వివరాలు తెలియడం లేదు. తాడ్వాయి పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top