ట్రాక్టర్ బోల్తా..డ్రైవర్ మృతి
ధర్మసాగర్ మండల సమీపంలో ఓ ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ఘటనలో శాయ్పేటకు చెందిన బోడపట్ల కుమార్(46) అనే ట్రాక్టర్ డ్రైవర్ అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు
ధర్మసాగర్ మండల సమీపంలో ఓ ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ఘటనలో శాయ్పేటకు చెందిన బోడపట్ల కుమార్(46) అనే ట్రాక్టర్ డ్రైవర్ అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు