ఆర్టీసీ బస్సు ఢీకొని ఒకరు మృతి
వైఎస్సార్ జిల్లా(చిన్నమండెం): మండలంలోని తూర్పుపల్లి కడప-బెంగుళూరు ప్రధాన రహదారిపై ఆర్టీసీ బస్సు ఢీకొని అనిల్ కుమార్(30) అనే వ్యక్తి అక్కడిక్కడే మృతి చెందాడు. ప్రమాద సమయంలో అనిల్ బైక్పై వస్తున్నాడు. అనిల్ స్వగ్రామం చిన్నమండెం మండలం చామబండ గ్రామం బలిజపల్లికాలనీ. పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
సంబంధిత వార్తలు