తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం


తిరుమల: తిరుమలలో శనివారం ఉదయం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది.



కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి 2 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వ దర్శనం, కాలినడకన వచ్చే భక్తులకు మూడు గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి రెండు గంటల లోపు సమయం పడుతోంది.



గదుల వివరాలు:

ఉచిత గదులు - 10 ఖాళీగా ఉన్నాయి.

రూ.50 గదులు - 10 ఖాళీగా ఉన్నాయి.

రూ.100 గదులు - ఖాళీ లేవు.

రూ.500 గదులు - ఖాళీ లేవు.



ఆర్జిత సేవా టికెట్ల వివరాలు:

ఆర్జిత బహ్మోత్సవం         - 70 ఖాళీగా ఉన్నాయి.

సహస్ర దీపాలంకరణ సేవ   - 100 ఖాళీగా ఉన్నాయి.

వసంతోత్సవం                  - ఖాళీ లేవు.



 

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top