తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ

తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ


తిరుమల: తిరుమలలో బుధవారం ఉదయం భక్తుల రద్దీ తక్కువగా ఉంది.



కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి 2 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వ దర్శనానికి, కాలినడకన వచ్చే భక్తులకు 2 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి గంట లోపు సమయం పడుతోంది.





 


గదుల వివరాలు:

ఉచిత గదులు - 5 ఖాళీగా ఉన్నాయి.

రూ.50 గదులు - 10 ఖాళీగా ఉన్నాయి.

రూ.100 గదులు - ఖాళీ లేవు.

రూ.500 గదులు - ఖాళీ లేవు.



ఆర్జిత సేవా టికెట్ల వివరాలు:

ఆర్జిత బహ్మోత్సవం - 70 ఖాళీగా ఉన్నాయి.

సహస్ర దీపాలంకరణ సేవ - 100 ఖాళీగా ఉన్నాయి.

వసంతోత్సం - ఖాళీ లేవు.

బుధవారం ప్రత్యేక సేవ సహస్రకలశాభిషేకం.

 

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top