ఆస్పత్రిలో చిన్నారి మృతి: కుటుంబ సభ్యుల ధర్నా


ఆదిలాబాద్: అప్పుడే పుట్టిన శిశువు ఆస్పత్రిలో మృతి చెందింది. వైద్యుల నిర్లక్ష్యంతోనే తమ చిన్నారి ప్రాణాలొదిలిందని బంధువులు ఆస్పత్రి గేట్ వద్ద ధర్నాకు దిగారు. వివరాలు..రామకృష్ణాపూర్కు చెందిన సింగరేణి కార్మికుడు శంకర్ కూమార్తె శనివారం ఆస్పత్రిలో ప్రసవించింది. ఆ శిశవుకు పరీక్షలు చేస్తుండగా పుట్టిన 30 నిమిషాలకే మృతి చెందింది. దీంతో వైద్యుల నిర్లక్షంతోనే చిన్నారి మృతి చెందిందని బంధవులు ఆందోళనకు దిగారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top