నవోదయ ప్రవేశ పరీక్ష ఫలితాల విడుదల


లేపాక్షి : లేపాక్షి జవహార్‌ నవోదయ విద్యాలయంలో ఆరో తరగతిలో ప్రవేశానికి నిర్వహించిన అర్హత పరీక్ష ఫలితాలు శుక్రవారం రాత్రి విడుదలైనట్లు ప్రిన్సిపల్‌ భాస్కర్‌కుమార్‌ ఓ ప్రకటనలో తెలిపారు. అర్బన్‌ ఓపెన్‌ కేటగిరీ కింద 13 మంది, ఎస్సీ కేటగిరీలో మూడు, పీహెచ్‌సీకి 3, ఎస్టీకి ఒకటి మొత్తం 20 మంది, రూరల్‌ ఓపెన్‌ కేటగిరీ కింద 46 మందికి, ఎస్సీ 9 మంది, ఎస్టీ ఐదుగురు ఎంపికైనట్లు ఆయన తెలిపారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

సంబంధిత వార్తలు



 

Read also in:
Back to Top