ఖేడ్‌లో ముగిసిన ఉపఎన్నిక ప్రచారం


నారాయణఖేడ్ (మెదక్) : నారాయణఖేడ్ ఉప ఎన్నిక ప్రచారానికి తెరపడింది. బరిలో నిలిచిన పార్టీలన్నీ ఓటర్లను తమవైపు తిప్పుకొనేందుకు చేసిన ప్రచారాలన్నీ గురువారం సాయంత్రం 5 గంటలతో ముగిశాయి. పోలింగ్ 13 వ తేదీన  జరుగనుంది. ప్రస్తుతం ఎనిమిది మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఖేడ్‌లో 1,87,866 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top