మంత్రి ఓఎస్‌డీగా చల్లా ఓబులేసు

మంత్రి ఓఎస్‌డీగా చల్లా ఓబులేసు - Sakshi


అనంతపురం న్యూసిటీ:  అనంతపురం నగరపాలక సంస్థ కమిషనర్‌గా పని చేసిన చల్లా ఓబులేసు పురపాలకశాఖ మంత్రి నారాయణ ఓఎస్‌డీగా నియమితులయ్యారు. ఈ మేరకు సోమవారం ప్రభుత్వం జీఓ 620 విడుదల చేసింది. చల్లా ఓబులేసు ఈ నెల 6వతేదీ నుంచి దీర్ఘకాలిక సెలవులో ఉన్న విషయం విదితమే. మరో నాలుగు రోజుల్లో ఓఎస్‌డీ బాధ్యతలు చేప ట్టనున్నట్లు  చల్లా ఓబులేసు ‘సాక్షి’కి తెలిపారు. 


 


 

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top