వైద్య విద్యార్థిని అదృశ్యం


తిరుపతి:

తిరుపతి పద్మావతి యూనిర్సిటీలో ఎంబీబీఎస్‌ మూడో సంవత్సరం చదువుతున్న విద్యార్థిని అదృశ్యమైన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. తమ కూతురు అదృశ్యమైన సమాచారం ఎందుకు ఇవ్వలేదంటూ విద్యార్థిని తల్లిదండ్రులు, బంధువులు వైద్య కళాశాల వసతి గృహం ఎదుట ఆందోళనకు దిగారు.



ఈ ఘటనపై అలిపిరి పోలీస్‌ స్టేషన్‌లో స్విమ్స్‌ అధికారులు ఫిర్యాదు చేశారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top