బైస్కిల్ క్లబ్ ఆధ్వర్యంలో మారథాన్


పర్యావారణాన్ని రిక్షించుకోవడం పై అవగాహన పెంపోందించేదుకు చేపట్టిన 15 కిలోమీటర్ల సైకిల్ ర్యాలి విజయవాడలో ప్రారంభమైంది. ఆంధ్రా బైస్కిల్ క్లబ్ ఆధ్వర్యంలో ఆదివారం విజయవాడలో మారథాన్ నిర్వహిస్తున్నారు. ఈ ర్యాలీని మున్సిపల్ క మిషనర్ వీరపాండ్యన్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ మారథాన్ స్టేడియం నుంచి ప్రారంభమై బెంజ్ సర్కిల్, ఏలూరు రోడ్డు, పోలీస్‌కంట్రోల్‌రూంల మీదుగా సాగనుంది. ర్యాలీలో బైస్కిల్ క్లబ్ సభ్యులతో పాటు పలువురు ఔత్సాహికులు పాల్గొంటున్నారు.

 

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top