కందకాలు తవ్విన మావోయిస్టులు


ఖమ్మం జిల్లా చర్ల మండలం తిప్పాపురం - పామేడు గ్రామాల మధ్య మావోయిస్టులు కందకాలు తవ్వారు. వీటిని ఆదివారం గుర్తించారు. ఈ కందకాల వల్ల ఈ గ్రామాల మధ్య రాకపోకలకు అంతరాయం కలిగింది. సమీప అటవీ ప్రాంతంలోకి పోలీసులు రాకుండా మావోయిస్టులు ఈ కందకాలు తవ్వి ఉంటారని గ్రామస్థులు భావిస్తున్నారు.

 

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top