వాగులో కొట్టుకుపోయి వ్యక్తి మృతి


ధారూరు (రంగారెడ్డి జిల్లా) : ధారూరు మండల కేంద్రం- చింతకుంట గ్రామానికి మధ్య ఉన్న ఓ వాగు దాటుతుండగా ప్రమాదం జరిగింది. ప్రవాహం ఎక్కువకావడంతో వాగు దాటుతున్న వ్యక్తి కొట్టుకుపోయాడు. మృతుడు చింతకుంట గ్రామానికి చెందిన సమ్మని మల్లయ్య(40)గా గుర్తించారు. కొద్ది దూరం వెళ్లిన తర్వాత ఆయన మృతదేహం ఓ చెట్టుకు తగులుకుని ఆగిపోయింది.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top