చెరువులో పడి వ్యక్తి మృతి


దౌల్తాబాద్(మెదక్ జిల్లా): దౌల్తాబాద్ మండలం రాందాస్ చెరువులో పడి ఓ వ్యక్తి మృతిచెందాడు. మృతుడు దౌల్తాబాద్ గ్రామానికి చెందిన చాకలి నారాయణ(45)గా గుర్తించారు. ఈ విషయాన్ని స్థానికులు పోలీసులకు తెలిపారు. పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top