తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ


తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. ఏడుకొండల వాడి దర్శనానికి ప్రస్తుతం 6 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వ దర్శనానికి 4 గంటలు, కాలినడక భక్తులకు 3 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది. గురువారం 71,079 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.

 

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top