కొండెపి ఎమ్మెల్యేకు తప్పిన ప్రమాదం


ప్రకాశం:జిల్లాకు చెందిన కొండెపి ఎమ్మెల్యే బాలవీరాంజనేయులకు ప్రమాదం తప్పింది. బాలవీరాంజనేయుల వాహనాన్ని మరో వాహనం ఢీకొట్టిన ఘటనలో ఆయన స్వల్పంగా గాయపడ్డారు. ప్రస్తుతం వీరాంజనేయులు ఒంగోలులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top