4న కిసాన్ బచావో దీక్ష: నాగం

4న కిసాన్ బచావో దీక్ష: నాగం - Sakshi


మహబూబ్నగర్ : తెలంగాణ రైతులకు ఒకేదఫాలో రుణమాఫీ చేయాలని మాజీ మంత్రి, బచావో తెలంగాణ మిషన్ కన్వీనర్ నాగం జనార్ధన్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఆత్మహత్యలకు పాల్పడ్డ రైతుల కుటుంబాలకు రూ.6 లక్షలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. ఇలా చేయని పక్షంలో ఈ నెల 4న హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ వద్ద కిసాన్ బచావో దీక్ష చేపడతామని నాగం జనార్ధన్ రెడ్డి తెలిపారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top