కమలాపురం -ఖాజీపేట మధ్య నిలిచిన రాకపోకలు


కడప : వైఎస్ఆర్ కడప జిల్లా కమలాపురం వద్ద గురువారం పాగేరు వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తుంది. దీంతో వాగులోని నీరు రహదారిపైకి భారీగా వచ్చి చేరింది. దాంతో కమలాపురం - ఖాజీపేటల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. అలాగే కర్నూలు జిల్లా ఉయ్యాలవాడ వద్ద కుందరవాగు కూడా ఉద్ధృతంగా ప్రవహిస్తుంది. దీంతో ఆ ప్రాంతంలో కూడా రాకపోకలు నిలిచిపోయాయి.   

 

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top