ఘనంగా జుమ్మతుల్‌ విదా వేడుకలు

ఘనంగా జుమ్మతుల్‌ విదా వేడుకలు - Sakshi


అనంతపురం సప్తగిరి సర్కిల్‌ : రంజాన్‌ పవిత్ర మాసంలోని చివరి శుక్రవారాన్ని పురస్కరించుకుని శుక్రవారం ముస్లిం సోదరులు జుమ్మతుల్‌విదాను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మసీదుల్లో విశ్వశాంతిని కాంక్షిస్తు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మసీదులు కిక్కిరిశాయి.ఈ సందర్భంగా మసీదులను ప్రత్యేకంగా అలంకరించారు. సాయంత్రం ఇఫ్తార్‌లో ముస్లింలు పెద్ద ఎత్తున హాజరయ్యారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top