కర్నూలులో దారుణం


కర్నూలు: జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. గుర్తుతెలియని వ్యక్తులు ఓ శిశువు కాళ్లు, చేతులు విరిచి కర్నూలు ప్రభుత్వాసుపత్రి సమీపంలో పడేసి పారిపోయారు. ప్రాణంతో ఉన్న ఆ శిశువును గమనించిన ప్రభుత్వాసుపత్రి సిబ్బంది శిశు సంజీవని వార్డుకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top