ఇంజక్షన్ వికటించి బాలుడు మృతి


పెద్దపల్లి: గోదావరిఖనిలో ప్రైవేటు ఆస్పత్రిలో ఇంజక్షన్ వికటించి మూడేళ్ల బాలుడు మృతి చెందాడు. డాక్టర్ నిర్లక్ష్యమే కారణమంటూ బంధువులు చెబుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు.

 
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top