ఫ్లైట్ కొరియర్ ఉద్యోగుల ఆందోళన


శంషాబాద్: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ పరిధిలోని గగన్ పహాడ్ లోని ఫస్ట్ ఫ్లైట్ కార్యాలయం ముందు ఆ సంస్థ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. యాజమాన్యం కార్మికులకు మూడు నెలలుగా జీతాలు చెల్లించడం లేదని ధర్నా చేపట్టారు. కార్యాలయం ముందు బైఠాయించి ఎయిర్‌పోర్టుకు వెళ్లే కొరియర్ వాహనాలను ఆందోళనకారులు అడ్డుకున్నారు.

 

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top