కరెంటు వైరు తగిలి మత్స్యకారుడు మృతి


కృష్ణా(ఒంటిమిల్లు): రోడ్డుపై పడ్డ కరెంటు వైరు తగిలి ఓ మత్స్యకారుడుమృతిచెందిన సంఘటన ఒంటిమిల్లు మండలంలోని 216 జాతీయ రహదారిపై శనివారం రాత్రి చోటుచేసుకుంది. రాత్రి లచ్చబండ మేజర్ డ్రైన్‌లో వేటకు వెళ్తుండగా ఈ సంఘటన చోటుచేసుకుంది.



ఈ ప్రమాదంలో ఒంటిమిల్లు మండలం ముంజులూరు గ్రామానికి చెందిన రాంబాబు అనే వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. రాత్రి ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురవడంతో పలు విద్యుత్ స్తంభాలతో పాటు చెట్లు కూలడంతో ఈ సంఘటనకు కారణమైంది.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top