నకిలీ గుట్టు రట్టు..


కోనరావుపేట(రాజన్న సిరిసిల్ల జిల్లా): నకిలీ పట్టాదారు పాసుపుస్తకాలను తయారు చేస్తున్న ఓ ముఠాను టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు కోనరావుపేట మండలం ధర్మారంలో పట్టుకున్నారు. వారి నుంచి 39 నకిలీ పట్టాదారు పాసుపుస్తకాలను, పలు బ్యాంక్‌ ఖాతా పుస్తకాలు, రబ్బరు స్టాంపులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి ముగ్గురిని అరెస్ట్‌ చేసి దర్యాప్తు చేస్తున్నారు.



 

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top