ప్రభుత్వ వైద్యుల వీరంగం


రాజమండ్రి: తూర్పాగోదావరి జిల్లా వీఆర్‌పురం మండలంలోని రేకపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు వీరంగం సృష్టించారు. ఇద్దరు వైద్యులు మద్యం తాగి వచ్చి మత్తులో మరో వైద్యుడిపై దాడి చేశారు. ఆ వైద్యులపై చర్యలు తీసుకోవాలంటూ గ్రామస్తులు, ఆసుపత్రిలోని రోగులు ఆందోళన చేస్తున్నారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top