తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం


తిరుమల: చిత్తూరు జిల్లా తిరుమలలో భక్తుల రద్దీ శుక్రవారం ఉదయం సాధారణంగా ఉంది. ఏడుకొండలపై కొలువైన కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం కోసం ప్రస్తుతం 4 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వ దర్శనం చేసుకునేందుకు భక్తులకు 5 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి గంటన్నర, కాలినడక భక్తులకు దాదాపు 4 గంటల సమయం పడుతోంది.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top