తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ

తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ


తిరుమల: తిరుమలలో గురువారం భక్తుల రద్దీ తగ్గింది. శ్రీవారి దర్శనం కోసం భక్తులు 2 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 4 గంటల సమయం పడుతుంటే నడకదారి వచ్చే భక్తులకు 3 గంటల సమయం పడుతోంది. ఈ రోజు శ్రీకృష్ణాష్టమి కావడంతో శ్రీవారి ఆలయంలో గోకులాష్టమి, ఆస్థానం వంటి కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అలాగే రేపు (శుక్రవారం) ఉట్లోత్సవం జరుగనుంది.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top