తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ


తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది. వైకుఠం క్యూ కాంప్లెక్స్లో అన్ని నిండి వెలపల క్యూలైన్లో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 12 గంటలు, కాలినడక భక్తుల దర్శనానికి 10 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటలు సమయం పడుతోంది.



ఈ నెల 14 నుంచి 22 వరకు శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగనున్న నేపథ్యంలో తిరుమల ముస్తాభవుతోంది. కాగా, శనివారం రికార్డ్ స్థాయిలో లక్ష 458 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top