శ్రీశైలంలో భక్తుల రద్దీ

శ్రీశైలంలో భక్తుల రద్దీ - Sakshi


శ్రీశైలం: ప్రముఖ శైవక్షేత్రమైన శ్రీశైలంలో శివరాత్రి మహోత్సవాలు ఐదో రోజుకు చేరుకున్నాయి. భక్తుల రద్దీ కారణంగా ఈనెల 27వ తేదీ వరకు అంతరాలయ దర్శనం రద్దు చేశారు. సాయంత్రం సా​మి, అమ్మవార్లకు మంత్రి శిద్ధా రాఘవరావు పట్టువస్త్రాలు సమర్పిస్తారు. రుద్రహోమం, చండీ హోమం నిర్వహించనున్నారు. రాత్రి రావణ వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. మల్లికార్జునస్వామి దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక దర్శనానికి 3 గంటలు, శివదీక్ష భక్తులకు 4 గంటల సమయం పడుతోంది.

 

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top