విజృంభించిన డెంగ్యూ


చిత్తూరు: చిత్తూరు జిల్లాలో డెంగ్యూ మహమ్మారి పడగ విప్పింది. జిల్లాలోని రుయాలోగల చిన్నపిల్లలవార్డు డెంగ్యూ బాధితులతో కిటకిటలాడుతోంది. పడకలు సరిపోక పలువురు చిన్నారులు అవస్థపడుతున్నారు. రోజురోజుకూ డెంగ్యూ మరణాలు పెరిగిపోతున్నాయని వైద్య సిబ్బంది చెబుతున్నారు. తక్షణమే ఈ అంశాన్ని ప్రభుత్వం సీరియస్గా తీసుకొని ఉపశమన చర్యలు చేపట్టాలని బాధిత కుటుంబాలు డిమాండ్ చేస్తున్నాయి.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top