ధోనీని కలిసేందుకు సైకిల్ యాత్ర

ధోనీని కలిసేందుకు సైకిల్ యాత్ర


హైదరాబాద్: భారత క్రికెట్ జట్టు కెప్టన్ మహేందర్ సింగ్ ధోని వీరాభిమాని పీరం చెరువుకు చెందిన కిరణ్ శుక్రవారం ధోనిని కలిసేందుకు సైకిల్‌పై రాంచీకి పయనమయ్యారు. సైకిల్ యాత్రను గ్రామ నాయకుడు నాగరాజు ప్రారంభించారు.


 


ఈ సందర్భంగా కిరణ్ మాట్లాడుతూ.. ధోని సాధించిన పరుగులు, శతకాలు, రికార్డులపై పుస్తకాన్ని రాశానన్నారు. 25 రోజుల పాటు సైకిల్‌పై రాంచీకి వెళ్లి ధోనిచే పుస్తకాన్ని ఆవిష్కరిస్తామన్నారు.


 

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top