క్రికెట్ బుకీ అరెస్ట్


ప్రొద్దుటూరు: స్థానిక శ్రీరామ్‌నగర్‌లో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న బండి లక్ష్మినరసయ్యను సోమవారం సాయంత్రం వన్‌టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. శ్రీరామ్‌నగర్‌లో బెట్టింగ్ జరుగుతోందని సమాచారం రావడంతో ఎస్‌ఐ చిన్నపెద్దయ్య దాడి చేశారు. ఈ దాడిలో లక్ష్మినరసయ్యను అరెస్టు చేసి అతని వద్ద నుంచి రూ.20 వేలు నగదు, బెట్టింగ్ స్లిప్‌లను స్వాధీనం చేసుకున్నారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top