గుండెపోటుతో సీపీఐ జిల్లా సహాయక కార్యదర్శి మృతి


విశాఖపట్నంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో సీపీఐ జిల్లా సహాయక కార్యదర్శి బడుగురామరాజ్యం(40) ఆకస్మికంగా మృతిచెందారు. నాలుగు రోజుల క్రితం ఆకస్మికంగా గుండెల్లో నొప్పి రావడంతో విశాఖలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. చికిత్సపొందుతూ ఆదివారం మృతిచెందారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.



 

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top