చిరుత దాడి: ఆవులు మృతి


అనంతపురం : కల్యాణదుర్గం మండలం పాల్వాయి గ్రామంలో బుధవారం అర్ధరాత్రి చిరుతలు ... భీమన్న అనే రైతుకు చెందిన రెండు ఆవులపై దాడి చేశాయి. ఈ దాడిల్లో రెండు ఆవులు చనిపోయాయి. దాంతో భీమన్న గురువారం ఉదయం గ్రామస్తులు, అటవీశాఖా అధికారులకు తెలిపారు. అయితే చిరుతల సంచారంతో గ్రామస్తులు తీవ్ర భయాందోళన చెందుతున్నారు.

 

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top