'వంగవీటి'పై బెజవాడ సీపీకి ఫిర్యాదు

'వంగవీటి'పై బెజవాడ సీపీకి ఫిర్యాదు


విజయవాడ : ప్రముఖ దర్శక, నిర్మాత రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కనున్న 'వంగవీటి' సినిమాపై గాంధీ గ్లోబల్ ట్రస్ట్ సభ్యులు పోలీసుల్ని ఆశ్రయించారు. ఆ చిత్రం కులాల మధ్య చిచ్చుపెట్టేలా ఉందంటూ వాళ్లు గురువారం విజయవాడ సీపీకి ఫిర్యాదు చేశారు. 30 ఏళ్ల క్రితం జరిగిన సంఘటన మళ్లీ తెర మీదకు వస్తే బెజవాడలో ప్రశాంతత దెబ్బతింటుందని అభ్యంతరం తెలిపారు. ఇప్పటికే ఈ చిత్రంపై వర్మ రోజుకో వార్తతో న్యూస్ లో ఉంటున్న విషయం తెలిసిందే.



 

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top