ముస్తాబాద్ చెరువుకు గండి...


- పోత్గల్ గ్రామం జలమయం

కరీంనగర్


జిల్లాలోని ముస్తాబాద్ చెరువుకు మంగళవారం వేకువజామున భారీ గండి పడింది. వరద ఉధృతికి పోత్గలం గ్రామం మొత్తం జలమయమైంది. గ్రామంలోని గంగమ్మ ఆలయం కొట్టుకుపోయింది. వందలాది ఎకరాల పంట నీట మునిగింది. ముస్తాబాద్-సిద్ధిపేట రోడ్డు తెగిపోవడంతో ఈ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. రెండు దశాబ్దాల తర్వాత నిండిన చెరువుకు గండి పడి చుక్క నీరు లేకుండా పోవడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.



 

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top