నకిలీ పాల తయారీ కేంద్రంపై దాడి


-నలుగురి అరెస్ట్

నరసరావుపేట(గుంటూరు జిల్లా)


 గుంటూరు జిల్లా నరసరావుపేట లలితాదేవి కాలనీలో నకిలీపాల తయారీ కేంద్రంపై బుధవారం ఉదయం పోలీసులు దాడిచేశారు. ఈ సంధర్బంగా 600 లీటర్ల పాలు, ఆయిల్, పాలపొడిని స్వాధీనం చేసుకున్నారు. డిపో నిర్వాహకులు బాలకొటయ్య, శ్యామల శ్రీనివాసరెడ్డితో పాటు మరో ఇద్దరిని రెస్ట్ చేశారు.



 

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top