మద్దూరులో పురాతన విగ్రహాలు

మద్దూరులో పురాతన విగ్రహాలు - Sakshi

మద్దూరు మండలం బెక్కల్‌ శ్రీరామలింగేశ్వరస్వామి ఆలయ సమీపంలోని రైతు భూమిలో శుక్రవారం పురాతన విగ్రహ నమూనాలు బయటపడ్డాయి. వెయ్యేళ్ల క్రితం నాటి బొడ్రాయి, దొంగలను కట్టేసే కొండం (కారాగారం) వెలుగుచూశాయి.

– మద్దూరు 
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top