అనురాగ్‌శర్మను కలిసిన ఏపీ డీజీపీ సాంబశివరావు


ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంచార్జీ డీజీపీగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన నండూరి సాంబశివరావు రాష్ట్ర డీజీపీ అనురాగ్‌శర్మను సోమవారం తన కార్యాలయంలో కలుసుకున్నారు. నూతనంగా డీజీపీ బాధ్యతలు చేపట్టిన సాంబశివరావు మర్యాద పూర్వకంగా డీజీని కలిశారు. ఈ సందర్భంగా ఇరువురు డీజీపీలు పాలసీ అంశాలపై కాసేపు చర్చించుకున్నారు.



 

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top