గుర్తుతెలియని యువతి ఆత్మహత్య
కోహిర్ మండలం మధిరి గ్రామశివారులో రైలు కిందపడి గుర్తుతెలియని యువతి(18) ఆత్మహత్య చేసుకుంది. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటనాస్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉన్నాయి.