ఎనిమిది గంటల్లో శ్రీవారి దర్శనం

ఆలయం వద్ద భక్తుల సందడి

 

సాక్షి, తిరుమల: తిరుమలలో మంగళవారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. సాయంత్రం 6 గంటల వరకు 46,040 మంది భక్తులు శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. సర్వదర్శనానికి 21 కంపార్ట్‌మెంట్లలోని భక్తులకు 8గంటలు, 9 కంపార్ట్‌మెంట్లలోని  కాలిబాట భక్తులకు 6 గంటల్లో శ్రీవారి  దర్శనం లభించనుంది. గదులు ఖాళీగా ఉన్నాయి. శ్రీవారి హుండీ కానుకలు రూ.3.04 కోట్లు లభించాయి. 

 
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top