దేశంలో ఎక్కడా లేని విధంగా 73 స్కూళ్లు..


కరీంనగర్: దేశంలో ఎక్కడా లేని విధంగా 73 మైనార్టీ రెసిడెన్షియల్ స్కూళ్లను ఏర్పాటుచేస్తామని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ చెప్పారు. మైనార్టీల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం పాటుపడుతోందని అన్నారు.



సోమవారం కరీంనగర్లో మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ను ఈటల ప్రారంభించారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ.. రంజాన్ను అధికారికంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీ వినోద్, ఏసీబీ డీజీపీ ఏకే ఖాన్ తదితరులు పాల్గొన్నారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top