ఇద్దరు భారతీయులకు సెయింట్ హుడ్


హైదరాబాద్: ఇద్దరు భారతీయులకు సెయింట్ హుడ్ హోదా లభించింది. కేరళకు చెందిన ఫాదర్ కురియకోన్, సిస్టర్ యూఫ్రెషియాలకు ఈ గౌరవం దక్కింది. వాటికన్ సిటీలో ఆదివారం జరిగే కార్యక్రమంలో పోప్ ఫ్రాన్సిస్ సెయింట్ హుడ్ హోదా ప్రదానం చేయనున్నారు. ఈ నేపథ్యంలో చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. ఫాదర్ కురియకోన్, సిస్టర్ యూఫ్రెషియా విశేష సేవలకుగాను వారికి మరణాంతరం ఈ హోదా దక్కింది.

Read latest Devotion News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top