జ్యోతుల నెహ్రూకు జగన్ పరామర్శ

జ్యోతుల నెహ్రూకు జగన్ పరామర్శ - Sakshi


సాక్షి, హైదరాబాద్: అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఏపీ వైసీపీ శాసన సభాపక్ష ఉపనేత జ్యోతుల నెహ్రూను పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం ఫోన్‌లో పరామర్శించారు. నెహ్రూ అనారోగ్యానికి గురికావడంతో మూడు రోజుల క్రిత ం కాకినాడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. నెహ్రూ ఆరో గ్య పరిస్థితిని తెలుసుకోని, త్వరగా కోలుకోవాలని జగన్ ఆకాంక్షించారు.

Read latest Cartoon News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top