హువాయి నుంచి నాలుగు కొత్త స్మార్ట్ ఫోన్లు
ధరలు రూ.5,499 నుంచి రూ.9,499 రేంజ్లో
న్యూఢిల్లీ : చైనాకు చెందిన హువాయ్ కంపెనీ నాలుగు కొత్త స్మార్ట్ఫోన్లను మార్కెట్లోకి తెచ్చింది. వీటి ధరలు రూ.5,499 నుంచి రూ.9,499 రేంజ్లో ఉన్నాయి. భారత చౌక స్మార్ట్ఫోన్ల (రూ.15,000లోపు)సెగ్మెంట్ లో ఏడాది కాలంలో 10 శాతం మార్కెట్ వాటా సాధించడం లక్ష్యమని హువాయ్ టెలికమ్యూనికేషన్స్ ఇండియా డెరైక్టర్ (సేల్స్-డివెసైస్ బిజినెస్) పి. సంజీవ్ చెప్పారు.
మరిన్ని వార్తలు