భారీ నష్టాలతో ప్రారంభమైన మార్కెట్లు


ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 400 పాయింట్లు, నిఫ్టి 100 పాయింట్లు నష్టపోయి ట్రేడ్ అవుతున్నాయి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top