నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు


ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 112 పాయింట్లు నష్టపోయి 27,531 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 31 పాయింట్లు కోల్పోయి  8,339  వద్దు ముగిసింది. సోమవారం కూడా దేశీయ మార్కెట్లు భారీ నష్టాల్లో ముగిశాయి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top