నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 112 పాయింట్లు నష్టపోయి 27,531 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 31 పాయింట్లు కోల్పోయి 8,339 వద్దు ముగిసింది. సోమవారం కూడా దేశీయ మార్కెట్లు భారీ నష్టాల్లో ముగిశాయి.