భారీ లాభాలతో ముగిసిన మార్కెట్లు
ముంబై : భారత స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 164.91 పాయింట్లు లాభపడి 28, 449.54 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 52.80 పాయింట్లు పెరిగి రికార్డు స్థాయిలో 8530.15 వద్ద ముగిసింది.
ముంబై : భారత స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 164.91 పాయింట్లు లాభపడి 28, 449.54 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 52.80 పాయింట్లు పెరిగి రికార్డు స్థాయిలో 8530.15 వద్ద ముగిసింది.