స్టాక్ మార్కెట్లో మిశ్రమ ఫలితాలు


ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లలో బుధవారం మిశ్రమ ఫలితాలు వచ్చాయి. సెన్సెక్స్ 33 పాయింట్లు లాభపడి  27,564  వద్ద ముగిసింది. కాగా నిఫ్టీ 4.75 పాయింట్లు నష్టపోయి 8,334 వద్ద ముగిసింది. సోమ, మంగళవారాలు స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి.

 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top